డా . నరిశెట్టి ఇన్నయ్య , డా .నవీన  నరిశెట్టి హేమంత్ 

అందరూ చదవాల్చిన అపురూప గ్రంథం  " కరోనా వైరస్ "


కోవిద్ -19 . ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి వైరస్ . 

దీని పూర్వాపరాలు - విశ్లేషణ - మార్గదర్శకాలు  గురించి  ఇంగ్లిష్ లో  డా.  స్వప్ నైల్ పారిఖ్ , డా . మహేరా దేశాయ్ , డా . రాజేష్ పారిఖ్ 

రచించారు . వీరు ఈ గ్రంథాన్ని ఎన్నో గ్రంథాలు , వ్యాసాలు పరిశీలించి ,పరిశోధించి రచించారు . ఈ  గ్రంథాన్ని తెలుగులో డా . నరిశెట్టి ఇన్నయ్య , డా .నవీన  నరిశెట్టి హేమంత్ అనువదించారు . 

వైరస్ గురించి వెలువడిన అద్భుతమైన పుస్తకం . అందరూ చదవాల్చిన గ్రంథం . 

సీనియర్ జర్నలిస్ట్ ఇన్నయ్య గారు గతంలో ఎన్నో గ్రంధాలను రచించారు .  కరోనా వైరస్ గురించి తెలుగువారి కోసం ఇన్నయ్య గారు డాక్టర్ అయిన తమ కుమార్తె నవీన తో కలసి అందించారు . ఈ గ్రంధంలో ఎంతో విలువైన సమాచారం వుంది . 

దీనిని ఎమెస్కో వారు ప్రచురించారు . జూబిలీహిల్స్ జర్నలిస్ట్ ఏ కాలనీలోని అక్షర బుక్ షాప్ లో  ఇది లభ్యమవుతుంది . 

ఇంతమంచి పుస్తకాన్ని తెలుగులో తీసుకొచ్చిన డా . ఇన్నయ్య గారిని, డా . నవీన గారిని  అభినందించాలి .

Comments

Popular posts from this blog