10-04-2016 లో ఢిల్లీ తెలుగు అకాడమీ అవార్డు


ఐదు సంవత్సరాల క్రితం ఏప్రిల్ 10న  ఢిల్లీ తెలుగు అకాడమీ వారు ఉగాది అవార్డు తో నన్ను సత్కరించారు . 

సీనియర్ జర్నలిస్టు గా నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ఢిల్లీ తెలుగు అకాడమీ నాగరాజు గారు తెలిపారు . 

ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవం ముందు నేను రచించిన 'అమరావతి " నృత్య గీతాన్ని క్రాంతి బృందం ప్రదర్శించింది . 

ప్రేక్షకులనుంచి అమరావతికి విశేష స్పందన వచ్చింది . 

అప్పటి మహారాష్ట్ర గవర్నర్ సి . హెచ్  విద్యాసాగర్ రావు గారు , సమాచార కమీషనర్ మాడభూషి శ్రీధర్ గారు , మోహన్ కందా గారు

నన్ను సత్కరించి ఈ అవార్డు బహుకరించారు .  మర్చిపోలేని మధురమైన జ్ఞాపకం 

 

Comments

Popular posts from this blog