మొబైల్ సినిమా ధియేటర్ లో ఆచార్య 



మొబైల్ సినిమా హాల్  వచ్చేసింది . ఇది ఒకప్పటి టెంట్ సినిమా థియేటర్ ను గుర్తుకుతెస్తుంది . తూర్పు గోదావరి జిల్లా . రాజానగరం జాతీయ రహదారి పక్కన  ఈ ధియేటర్ ను ఏర్పాటు చేశారు .  వాతావరణానికి తగ్గట్టు, మంటలు చెలరేగినా ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా   గాలి నింపే సాంకేతిక పరిజ్ఞానంతో ఈ థియేటర్ ను ఏర్పాటు చేశారు . ఇందులో  120 సీట్లను ఏర్పాటు చేశారు . ఈ  ధియేటర్ పూర్తిగా ఏసీ  రూపొందిస్తున్నారు. 

“పిక్చర్ డిజిటల్స్” అనే సంస్ధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజానగరం లో నెలకొల్పుతున్న మొబైల్ ధియేటర్.  ఈ థియేటర్ చిరంజీవి , రామ్ చరణ్ నటించిన   "ఆచార్య"  సినిమాతో ప్రారంభం అవుతుంది . 

ఈ థియేటర్ ను ఊడతీసి ఎక్కడికైనా సులభంగా తీసుకొని పోవచ్చు . దేశంలో ఇలాంటి మొబైల్ సినిమా హాళ్లు ప్రారంభం అయ్యే అవకాశాలు వున్నాయి . 







Comments

Popular posts from this blog